అక్రమంగా చేపల వేట..30 మంది ప్రవాసీయుల అరెస్ట్
- March 27, 2021
ఒమన్:రాత్రివేళలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న 30 మంది ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు ఒమన్ అధికారులు వెల్లడించారు.ఒమన్ చట్టాల మేరకు ప్రవాసీయులను మత్స్యకార్మికులకు నియమించటాన్ని నిషేధించారు.అయినా..తక్కువ ఖర్చులో చేపల వేటను కొనసాగించేందుకు కొందరు బోటు ఓనర్లు, ఇతర స్థానికులు ప్రవాసీయులను వినియోగించుకుంటున్నారు.రాత్రి వేళలో గుట్టుచప్పుడు కాకుండా చేపల వేటకు పంపిస్తున్నారు. అయితే..జలవనరులు, వ్యవసాయ, మత్స్య పరిశ్రమ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించి తనిఖీల్లో అక్రమ చేపల వేట బాగోతం బయటపడింది. అల్ వుస్టా గవర్నరేట్లోని ఫిష్ కంట్రోల్ టీం మసీరా విలాయత్లో సముద్ర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ప్రవాసీయులను అదుపులోకి తీసుకుంది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







