అక్రమంగా చేపల వేట..30 మంది ప్రవాసీయుల అరెస్ట్
- March 27, 2021
ఒమన్:రాత్రివేళలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న 30 మంది ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు ఒమన్ అధికారులు వెల్లడించారు.ఒమన్ చట్టాల మేరకు ప్రవాసీయులను మత్స్యకార్మికులకు నియమించటాన్ని నిషేధించారు.అయినా..తక్కువ ఖర్చులో చేపల వేటను కొనసాగించేందుకు కొందరు బోటు ఓనర్లు, ఇతర స్థానికులు ప్రవాసీయులను వినియోగించుకుంటున్నారు.రాత్రి వేళలో గుట్టుచప్పుడు కాకుండా చేపల వేటకు పంపిస్తున్నారు. అయితే..జలవనరులు, వ్యవసాయ, మత్స్య పరిశ్రమ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించి తనిఖీల్లో అక్రమ చేపల వేట బాగోతం బయటపడింది. అల్ వుస్టా గవర్నరేట్లోని ఫిష్ కంట్రోల్ టీం మసీరా విలాయత్లో సముద్ర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ప్రవాసీయులను అదుపులోకి తీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







