మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు: ఆడిట్ బ్యూరో వద్ద పెండింగ్
- March 29, 2021కువైట్: పబ్లిక్ టెండర్లకు సంబంధించిన సెంట్రల్ ఏజెన్సీ, మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి హెల్త్ మినిస్ట్రీ పంపిన ప్రతిపాదను ఆమోదించింది. ఆడిట్ బ్యూరో వద్ద ఈ విషయం పెండింగ్లో వుందనీ, అక్కడ అనుమతి లభించగానే, దేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్ రాక మొదలవుతుందనీ, మొత్తం 12 మిలియన్ కువైటీ దినార్ల మొత్తానికి ఒప్పందం కుదిరిందని అథారిటీస్ వెల్లడించాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని మినిస్ట్రీ పర్యవేక్సిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దేశంలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..