మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు: ఆడిట్ బ్యూరో వద్ద పెండింగ్
- March 29, 2021
కువైట్: పబ్లిక్ టెండర్లకు సంబంధించిన సెంట్రల్ ఏజెన్సీ, మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి హెల్త్ మినిస్ట్రీ పంపిన ప్రతిపాదను ఆమోదించింది. ఆడిట్ బ్యూరో వద్ద ఈ విషయం పెండింగ్లో వుందనీ, అక్కడ అనుమతి లభించగానే, దేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్ రాక మొదలవుతుందనీ, మొత్తం 12 మిలియన్ కువైటీ దినార్ల మొత్తానికి ఒప్పందం కుదిరిందని అథారిటీస్ వెల్లడించాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని మినిస్ట్రీ పర్యవేక్సిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దేశంలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









