మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు: ఆడిట్ బ్యూరో వద్ద పెండింగ్
- March 29, 2021
కువైట్: పబ్లిక్ టెండర్లకు సంబంధించిన సెంట్రల్ ఏజెన్సీ, మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి హెల్త్ మినిస్ట్రీ పంపిన ప్రతిపాదను ఆమోదించింది. ఆడిట్ బ్యూరో వద్ద ఈ విషయం పెండింగ్లో వుందనీ, అక్కడ అనుమతి లభించగానే, దేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్ రాక మొదలవుతుందనీ, మొత్తం 12 మిలియన్ కువైటీ దినార్ల మొత్తానికి ఒప్పందం కుదిరిందని అథారిటీస్ వెల్లడించాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని మినిస్ట్రీ పర్యవేక్సిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దేశంలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









