అజ్మన్: అజ్మన్లో కొత్త ట్యాక్సీ బుకింగ్ యాప్ ప్రారంభం
- March 29, 2021
అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), ప్రైవేట్ ట్యాక్సీ బుకింగ్ సర్వీస్ మొబైల్ అప్లికేషన్ ‘రూట్’ని ప్రారంభించింది. వేగవంతమైన, భద్రతతో కూడిన ప్రయాణం కోసం దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ యాప్ని స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని ఎపిటిఎ సూచించింది. ఎపిటిఎ డైరెక్టర్ జనరల్ ఒమర్ బిన్ ఒమైర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టకుని ఈ సర్వీసుని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రయాణీకులకు ఎంతో వీలుగా వుండేలా దీన్ని రూపొందించారు. ఐవోఎస్, యాండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ మీద ఇది పనిచేస్తుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









