అజ్మన్: అజ్మన్లో కొత్త ట్యాక్సీ బుకింగ్ యాప్ ప్రారంభం
- March 29, 2021అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), ప్రైవేట్ ట్యాక్సీ బుకింగ్ సర్వీస్ మొబైల్ అప్లికేషన్ ‘రూట్’ని ప్రారంభించింది. వేగవంతమైన, భద్రతతో కూడిన ప్రయాణం కోసం దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ యాప్ని స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని ఎపిటిఎ సూచించింది. ఎపిటిఎ డైరెక్టర్ జనరల్ ఒమర్ బిన్ ఒమైర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టకుని ఈ సర్వీసుని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రయాణీకులకు ఎంతో వీలుగా వుండేలా దీన్ని రూపొందించారు. ఐవోఎస్, యాండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ మీద ఇది పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్