ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 31, 2021
అమరావతి:ఏపీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు వారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.తాజా బులెటిన్ ప్రకారం ఏపీలో 1184 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,01,989కి చేరింది.ఇందులో 8,87,434 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7217కి చేరింది.ఇక జిల్లాల వారీగా తీసుకుంటే గుంటూరులో 66, చిత్తూరులో 115, తూర్పు గోదావరిలో 26, గుంటూరులో 352, కడపలో 63, కృష్ణాలో 113, కర్నూలు 64, నెల్లూరులో 78, ప్రకాశంలో 45, శ్రీకాకుళంలో 47, విశాఖపట్నంలో 186, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 11 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









