వలసదారులకు సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపుల నిలిపివేత
- April 01, 2021
కువైట్ సిటీ: సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపులు వలసదారులకు అందాలంటే, రెసిడెన్సీ రద్దు చేసుకుని, దేశం విడిచి వెళుతున్నట్లుగా నిర్ధారణ పత్రాలు చూపించాల్సి వుంటుంది. ఈ మేరకు సంబంధిత అథారిటీస్ స్పష్టతనిచ్చాయి. నాన్ కువైటీ ఉద్యోగి, తన విధుల నుంచి తప్పుకుని, వేరే చోట విధుల్లో చేరితే, అలాంటివారికి సేవల ముగింపు తర్వాత వచ్చే చెల్లింపులు ఆపివేయబడతాయి. శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళే వరకు ఆ నిధులు రిజర్వ్ చేయబడతాయి. కువైటైజేషన్ విషయమై కొన్ని వెసులుబాట్లు కోరుతూ వస్తున్న అభ్యర్థనల్ని సి.ఎస్.సి. తోసిపుచ్చింది. మెడికల్ స్పెషాలిటీస్, కొన్ని టీచింగ్ స్పెషాలిటీస్ తప్ప మిగతా చోట్ల వలసదారుల అవసరంలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







