కోవిడ్ పిసిఆర్ టెస్ట్ - పరస్పర సహకారరం అభినందనీయం
- April 01, 2021
అబుధాబి: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో అబుధాబి రెసిడెంట్స్, కరోనా పిసిఆర్ టెస్టులు చేయించుకునే క్రమంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. అబుదాబీలో మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ కరోనా టెస్టులు చేయిస్తున్నారు. జూన్ 2020న ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంటున్నారు అబుధాబి రెసిడెంట్స్. కీలకమైన విభాగాల్లో పనిచేసేవారు వారానికి ఓ సారి కరోనా టెస్ట్ చేసుకోవాల్సి వుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా పిసిఆర్ టెస్టుల నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియగా మారింది. కరోనా టెస్టులు ఎక్కడ నిర్వహిస్తున్నారనే అంశాలతోపాటు, కరోనా జాగ్రత్తల గురించి కూడా సోషల్ మీడియాలో విలువైన సమాచారం దొరుకుతోందని అబుధాబి రెసిడెంట్స్ చెబుతున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









