ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 01, 2021అమరావతి:ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31,809 సాంపిల్స్ పరీక్షించగా.. 1,271 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.కరోనా కారణంగా ముగ్గురు మరణించారు.ఇదే సమయంలో 464 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు..దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260 కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,87,898 కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 8,142 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,220 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు