వ్యాట్ జోడింపు: ధరలు పెంచొద్దని పంపిణీదారులకు హెచ్చరిక
- April 02, 2021
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, పంపిణీదారులందరికీ హెచ్చరిక జారీ చేసింది. వ్యాట్ పెంపు ద్వారా అదనంగా ఆయా వస్తువుల ధర పెంచకూడదని హెచ్చరికలో పేర్కొంది. ఏప్రిల్ 16 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 కంటే ముందే ధరలు పెంచితే, అలాంటివారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అల్టిమేటం జారీ చేసింది. ధరల పెంపును వినియోగదారులెవరైనా గుర్తిస్తే, వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని కూడా పేర్కొంది అథారిటీ.
తాజా వార్తలు
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!









