హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- February 06, 2026
కువైట్: కువైట్ లోని హవల్లి గవర్నరేట్లో వాణిజ్య సముదాయాలతోపాటు వినియోగదారులను ప్రభావితం చేసే ప్రకటనలపై కువైట్ మునిసిపాలిటీ అధికారులు ఫోకస్ చేశారు. మునిసిపాలిటీలోని ఆడిట్ మరియు మునిసిపల్ సర్వీసెస్ మానిటరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణాలు మరియు ప్రకటనల అనుమతుల కోసం ఆరోగ్య లైసెన్సుల చెల్లుబాటును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 65 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వారిపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని మునిసిపాటిలీ పేర్కొంది. రాబోయే వారాల్లో అన్ని గవర్నరేట్లలో అదనపు క్షేత్రస్థాయి తనిఖీలతో క్యాంపెయిన్ కొనసాగుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







