హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- February 06, 2026
కువైట్: కువైట్ లోని హవల్లి గవర్నరేట్లో వాణిజ్య సముదాయాలతోపాటు వినియోగదారులను ప్రభావితం చేసే ప్రకటనలపై కువైట్ మునిసిపాలిటీ అధికారులు ఫోకస్ చేశారు. మునిసిపాలిటీలోని ఆడిట్ మరియు మునిసిపల్ సర్వీసెస్ మానిటరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణాలు మరియు ప్రకటనల అనుమతుల కోసం ఆరోగ్య లైసెన్సుల చెల్లుబాటును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 65 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వారిపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని మునిసిపాటిలీ పేర్కొంది. రాబోయే వారాల్లో అన్ని గవర్నరేట్లలో అదనపు క్షేత్రస్థాయి తనిఖీలతో క్యాంపెయిన్ కొనసాగుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







