హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- February 06, 2026
కువైట్: కువైట్ లోని హవల్లి గవర్నరేట్లో వాణిజ్య సముదాయాలతోపాటు వినియోగదారులను ప్రభావితం చేసే ప్రకటనలపై కువైట్ మునిసిపాలిటీ అధికారులు ఫోకస్ చేశారు. మునిసిపాలిటీలోని ఆడిట్ మరియు మునిసిపల్ సర్వీసెస్ మానిటరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణాలు మరియు ప్రకటనల అనుమతుల కోసం ఆరోగ్య లైసెన్సుల చెల్లుబాటును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 65 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వారిపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని మునిసిపాటిలీ పేర్కొంది. రాబోయే వారాల్లో అన్ని గవర్నరేట్లలో అదనపు క్షేత్రస్థాయి తనిఖీలతో క్యాంపెయిన్ కొనసాగుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









