వ్యాట్ జోడింపు: ధరలు పెంచొద్దని పంపిణీదారులకు హెచ్చరిక
- April 02, 2021
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, పంపిణీదారులందరికీ హెచ్చరిక జారీ చేసింది. వ్యాట్ పెంపు ద్వారా అదనంగా ఆయా వస్తువుల ధర పెంచకూడదని హెచ్చరికలో పేర్కొంది. ఏప్రిల్ 16 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 కంటే ముందే ధరలు పెంచితే, అలాంటివారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అల్టిమేటం జారీ చేసింది. ధరల పెంపును వినియోగదారులెవరైనా గుర్తిస్తే, వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని కూడా పేర్కొంది అథారిటీ.
తాజా వార్తలు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం







