శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- April 02, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. రూ.8.40లక్షల విలువైన విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.G9451 విమానం ద్వారా షార్జా వెళ్లేందుకు యత్నించిన వ్యక్తి నుంచి కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!









