కరోనా తీవ్రతపై భారత్ అలర్ట్...
- April 02, 2021
న్యూ ఢిల్లీ:కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.అక్టోబర్ తరువాత దేశంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది.అన్ని రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు.8 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి వేగంగా ఉందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పేర్కొన్నారు.ఇక నిన్నటి నుంచి దేశంలో 45 ఏళ్ళు నిండిన వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.ఈ వ్యాక్సిన్ ను నిరంతరాయంగా సెలవు రోజుల్లో కూడా అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







