కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న టి.గవర్నర్
- April 02, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పుదుచ్చేరిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.పుదుచ్చేరిలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రికి వెళ్లిన తమిళిసై అక్కడ వైద్యులతో టీకా వేయించుకున్నారు.కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా







