స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్గా మరోసారి కవిత
- April 03, 2021
హైదరాబాద్:స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నికల్లో చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి మంచాల వరలక్ష్మి తెలిపారు.స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో కలిసి కవిత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా 2015లో తొలిసారిగా ఎన్నికైన కవిత మరో దఫా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







