ఖైదీలకు ప్రత్యమ్నాయ పెనాల్టీ
- April 03, 2021
బహ్రెయిన్: ఇంటీరియర్ మినిస్ట్రీ - సెంటెన్స్ ఎగ్జిక్యూషన్ డైరెక్టరీ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఓ ప్రటిపాదన అందింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఖైదీలు ఎవరైతే చట్టపరమైన పరిమితులకు లోబడి అర్హత పొందుతారో, వారికి జైలు శిక్ష నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తారు. మొత్తం 126 మంది మహిళ అలాగే పురుష ఖైదీలకు ఈ మేరకు వెసులుబాటు కలగనుంది. సంబందిత న్యాయమూర్తి, ఆయా ఖైదీల జైలు శిక్షకు సరిసమానంగా జరీమానా విధించి, జైలు శిక్షను రద్దు చేసేందుకు అవకాశముంది. కాగా, ఇప్పటిదాకా 3,224 మందికి ఈ తరహా ప్రత్యామ్నాయ అవకాశం లభించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ







