తమిళనాడులో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు ప్రారంభం

- March 01, 2016 , by Maagulf
తమిళనాడులో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు ప్రారంభం

తమిళనాడులో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవల పథకాన్ని ఆ రాష్ట్ర సీఎం జయలలిత ఇవాళ ప్రారంభించారు. రాష్ర్టానికి చెందిన కేబుల్ నెట్‌వర్క్ కంపెనీ అరసు కేబుల్ టీవీ కార్పోరేషన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను రాష్ట్ర ప్రజలకు అందించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com