కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 100 ఔట్ లెట్ల మూసివేత
- April 05, 2021
జెడ్డా: జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ, సంబంధిత సబ్ మునిసిపాలిటీలు, 98 కమర్షియల్ ఔట్ లెట్లను మూసివేయడం జరిగింది. కోవిడ్ 19 హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు ఈ సంస్థలు పాల్పడినట్లు నిర్ధారించారు. మొత్తం 3,775 తనిఖీల్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా 155 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఎక్కువమంది గుమి కూడటం వంటి ఉల్లంఘనలు నమోదయ్యాయి. తవకల్నా యాప్ వినియోగించడంలేదనీ తేలింది. ప్రజారోగ్యం బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







