కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 100 ఔట్ లెట్ల మూసివేత
- April 05, 2021
జెడ్డా: జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ, సంబంధిత సబ్ మునిసిపాలిటీలు, 98 కమర్షియల్ ఔట్ లెట్లను మూసివేయడం జరిగింది. కోవిడ్ 19 హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు ఈ సంస్థలు పాల్పడినట్లు నిర్ధారించారు. మొత్తం 3,775 తనిఖీల్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా 155 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఎక్కువమంది గుమి కూడటం వంటి ఉల్లంఘనలు నమోదయ్యాయి. తవకల్నా యాప్ వినియోగించడంలేదనీ తేలింది. ప్రజారోగ్యం బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







