భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 06, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్నటిరోజున లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అని చెప్పాలి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 96,982 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,26,86,049కి చేరింది.ఇందులో 1,17,32,279 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,88,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 50,143 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 446 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,65,547కి చేరింది.ఇక, భారత్ లో ఇప్పటి వరకు 8,31,10,926 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!







