ఏయిర్ పోర్ట్ ప్రయాణికులకు లిమౌసిన్ ఆఫర్
- April 06, 2021
దుబాయ్:దుబాయ్ విమానాశ్రయంలో దిగి కారులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు లిమౌసిన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ప్రయాణికుపలపై కనీస ఛార్జీలను పూర్తిగా తొలిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే..ఈ ఆఫర్ కేవలం టెర్నినల్ 3 నుంచి ప్రయాణం చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని కూడా లిమౌసిన్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రోడ్డు, రవాణా అధికార విభాగం అధికారులు ట్వీట్ చేశారు. దుబాయ్ వచ్చే ప్రయాణికులు కనీస ఛార్జీలు చెల్లించకుండా లిమౌసిన్ డ్రైవ్ ను ఎంజాయ్ చేయవచ్చని ట్వీట్ లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







