మూమెంట్ బ్యాన్ ఎత్తివేత, రాత్రి వేళ కొనసాగనున్న ఆంక్షలు
- April 06, 2021మస్కట్: రాత్రి 8 గంటల లోపు ప్రజల కదలికలపై ఎలాంటి నిషేధం లేదు. ఏప్రిల్ 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానికులు, వలసదారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.అయితే, రాత్రి వేళల్లో కమర్షియల్ యాక్టివిటీస్ విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. ఏప్రిల్ 8 మధ్యాహ్నం నుంచి విమానాశ్రయాల ద్వారా వచ్చే పౌరులు అలాగే రెసిడెంట్ కార్డు కలిగినవారికి ప్రవేశం కల్పిస్తారు. రమదాన్ మాసంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఎలాంటి అనుమతీ వుండదు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..