జవాన్ పార్ధీవ దేహాన్ని మోసిన సిపి వి.సి సజ్జనార్
- April 06, 2021హైదరాబాద్:ఛత్తీస్గడ్లోని బీజూపూర్ మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ శాఖమూరి మురళీకృష్ణ భౌతిక కాయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్బంగా మురళీ కృష్ణ పార్ధీవ దేహానికి CRPF అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ లు ఘన నివాళులు అర్పించారు. కమిషనర్ సజ్జనార్ స్వయంగా జవాన్ పార్ధీవ దేహాన్ని మోశారు. సైనిక వందనం అనంతరం మురళీకృష్ణ భౌతిక కాయాన్ని రోడ్డుమార్గం ద్వారా గుంటూరుకు తరలించారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..