ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ
- April 06, 2021న్యూ ఢిల్లీ:ఢిల్లీలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈరోజు నుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధిస్తు నిర్ణయం తీసుకుంది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.ఈరోజు బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 96వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఇక మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.రాత్రి కర్ఫ్యూతో పాటుగా ఉదయం 144 సెక్షన్ సీఆర్పీసి, వీకెండ్స్ లో లాక్ డౌన్ కూడా మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!