ఫొటోల ప్రచురణలతో ఉల్లంఘనల తగ్గుముఖం
- April 06, 2021
మస్కట్: కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పడిన సుప్రీం కమిటీ, నిబంధనల్ని ఉల్లంఘించినవారికి జరీమానా విధించడంతోపాటు, వారి ఫొటోల్ని పబ్లిష్ చేస్తుండడంతో క్రమంగా ఈ తరహా కేసులు తగ్గుముఖం పట్టినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. గత ఏడాదిలో 132 కేసుల్ని మనీ లాండరింగ్కి సంబంధించి డీల్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాగా, ఏడు కేసులు హ్యమూన్ ట్రాఫికింగ్ సంబంధమైనవని చెప్పారు. 2019లోనూ ఇవే సంఖ్యలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







