యూఏఈలో త్వరలోనే ఎలక్ట్రానిక్ నోటరీ విధానం
- April 06, 2021
యూఏఈ:నకిలీ నోటరీలతో మోసాలకు పాల్పడకుండా త్వరలోనే ఎలక్ట్రానిక్ నోటరీ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు యూఏఈ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని నోటరీలపై తప్పనిసరిగా బార్ కోడ్ ఉంటుందని.. ఆ బార్ కోడ్ ద్వారా నకిలీ నోటరీలను, నకిలీ ఏజెన్సీలను వెంటనే గుర్తించేందుకు వీలుంటుందని వెల్లడించింది. ఈ విధానాన్ని అతి త్వరలోనే అమలులోకి తీసుకురానున్నట్లు ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. దీంతో ఎవరైనా ఏజెంట్ పవర్ ఆఫ్ ఆటార్నీని దుర్వినియోగం చేస్తూ ఆస్తులను అక్రమంగా అమ్మాలని ప్రయత్నిస్తే వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ వెల్లడించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..







