భారత్ లోని ముస్లిం సోదరులకు 4 టన్నుల ఖర్జూరాల కానుక
- April 09, 2021సౌదీ: ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలాలైన మక్కా, మదీనా మసీదుల తరపున భారత్ లోని ముస్లిం సోదరులకు ఖర్జూరాలను కానుకగా పంపించారు కింగ్ సల్మాన్.ఢిల్లీలోని సౌదీ అరేబియా కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ముస్లిం సంస్థలు గిఫ్ట్ ప్యాక్ లను పలువురికి అందిస్తున్నారు.దేశంలోని పలు ముస్లిం ప్రముఖులకు, ఇస్లాం సంస్థలకు ఖర్చూర ప్యాకెట్లను పంపిస్తున్నారు.అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సౌదీ సంఘీభావంగా ఉంటుందనే సందేశాన్ని చేరవేస్తూ ప్రపంచంలోని దాదాపు 24 దేశాలకు సౌదీ గిఫ్ట్ ప్యాక్ లను పంపిస్తోంది. అదే తరహాలో భారత్ కు కూడా 4 టన్నుల ఖర్జూరాలను గిఫ్ట్ గా పంపించింది.ముస్లిం సోదరులకు కష్టానష్టాల్లో తాము అండగా ఉంటామనే సందేశాన్ని పంపించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..