'జిసిసి' యాక్షన్కి ఇదే సరైన సమయం
- May 31, 2015
‘అల్లా మీద నమ్మకం ఉన్న ఏ ఓ ముస్లిం ఇంకో ముస్లిం రక్తాన్ని కళ్ళచూడాలని అనుకోడు. అలాంటిది అత్యంత హేయంగా మసీదులపై దాడులు చేస్తున్నారు తీవ్రవాదం పేరుతో. దీన్ని ఉపేక్షించకూడదు. ఇకపై జిసిసి దేశాలన్నీ తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరు చేపట్టాల్సిందే’ అని అన్నారు ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా మిన్ సల్మాన్ అల్ ఖలీఫా. కువైట్, బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో జరుగుతున్న తీవ్రవాదుల దాడుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ రీజియన్లో తీవ్రవాదానికి చోటివ్వకుండా అన్ని దేశాలూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారాయన. అంతర్గత భద్రత సరిగ్గా ఉన్నప్పుడే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలమన్న ఖలీఫా, గల్ఫ్ దేశాల్లో ఎక్కడా తీవ్రవాదులకు చోటు ఉండకూడదంటే తీవ్రవాదంపై ఉమ్మడి పోరు ఒక్కటే మార్గమని సూచించారు.
--యం. వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







