'జిసిసి' యాక్షన్కి ఇదే సరైన సమయం
- May 31, 2015
‘అల్లా మీద నమ్మకం ఉన్న ఏ ఓ ముస్లిం ఇంకో ముస్లిం రక్తాన్ని కళ్ళచూడాలని అనుకోడు. అలాంటిది అత్యంత హేయంగా మసీదులపై దాడులు చేస్తున్నారు తీవ్రవాదం పేరుతో. దీన్ని ఉపేక్షించకూడదు. ఇకపై జిసిసి దేశాలన్నీ తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరు చేపట్టాల్సిందే’ అని అన్నారు ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా మిన్ సల్మాన్ అల్ ఖలీఫా. కువైట్, బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో జరుగుతున్న తీవ్రవాదుల దాడుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ రీజియన్లో తీవ్రవాదానికి చోటివ్వకుండా అన్ని దేశాలూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారాయన. అంతర్గత భద్రత సరిగ్గా ఉన్నప్పుడే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలమన్న ఖలీఫా, గల్ఫ్ దేశాల్లో ఎక్కడా తీవ్రవాదులకు చోటు ఉండకూడదంటే తీవ్రవాదంపై ఉమ్మడి పోరు ఒక్కటే మార్గమని సూచించారు.
--యం. వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









