ఇండియన్ వర్కర్స్ని హైర్ చేసుకోవడానికి కొత్త విధానం
- May 31, 2015
కంపెనీలు భారతదేశం నుంచి వర్కర్లను హైర్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు యూఏఈలోని భారత అంబాసిడర్ టి.పి. సీతారామన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ మరియు, నర్స్లను హైర్ చేసుకోవాలనుకునేవారు కొత్త రూల్స్కి అనుగుణంగా వ్యవహరించాలని ఆయన వెల్లడించారు.ఇమిగ్రెట్ అనే విధానం ద్వారా ఇకపై ‘హైర్’ చేసుకోవాల్సి ఉంటుంది.www.emigrate.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఇండియన్ మిషన్స్ నుంచి పర్మిట్ పొందవచ్చు.తద్వారా లభించే రిజిస్ట్రేషన్స్ ద్వారా ఇండియన్ వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు.యూఏఈలో పనిచేస్తున్న వారిలో 45 శాతం మంది ఈ నిబంధనల పరిధిలోకి వస్తారని సీతారామన్ చెప్పారు.ఎలాంటి అక్రమాలకూ అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా నియామకాలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారాయన.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







