ఇండియన్ వర్కర్స్ని హైర్ చేసుకోవడానికి కొత్త విధానం
- May 31, 2015
కంపెనీలు భారతదేశం నుంచి వర్కర్లను హైర్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు యూఏఈలోని భారత అంబాసిడర్ టి.పి. సీతారామన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ మరియు, నర్స్లను హైర్ చేసుకోవాలనుకునేవారు కొత్త రూల్స్కి అనుగుణంగా వ్యవహరించాలని ఆయన వెల్లడించారు.ఇమిగ్రెట్ అనే విధానం ద్వారా ఇకపై ‘హైర్’ చేసుకోవాల్సి ఉంటుంది.www.emigrate.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఇండియన్ మిషన్స్ నుంచి పర్మిట్ పొందవచ్చు.తద్వారా లభించే రిజిస్ట్రేషన్స్ ద్వారా ఇండియన్ వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు.యూఏఈలో పనిచేస్తున్న వారిలో 45 శాతం మంది ఈ నిబంధనల పరిధిలోకి వస్తారని సీతారామన్ చెప్పారు.ఎలాంటి అక్రమాలకూ అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా నియామకాలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారాయన.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









