భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926కి చేరింది.ఇందులో 1,19,90,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,46,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,68,436కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 77,567 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9,80,75,150 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









