భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926కి చేరింది.ఇందులో 1,19,90,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,46,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,68,436కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 77,567 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9,80,75,150 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







