కోవిడ్ రూల్స్ పాటించకుంటే జైలు శిక్ష, జరిమానా
- April 10, 2021
బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించి తీరాల్సిందేనని బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ ఆఫ్ మినిస్ట్రీ సూచించింది.లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.కోవిడ్ నిబంధనలపై స్పష్టత ఇస్తూ పబ్లిక్ ప్రాంతాల్లో, కూడళ్లు, బీచ్ లలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని వెల్లడించింది.గతేడాది మార్చిలో సూచించిన నిబంధనల మేరకు పబ్లిక్ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమికూడద్దని వెల్లడించింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు కోవిడ్ రూల్స్ పాటించకుంటే వారు BD 5,000 జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









