కోవిడ్ రూల్స్ పాటించకుంటే జైలు శిక్ష, జరిమానా
- April 10, 2021
బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించి తీరాల్సిందేనని బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ ఆఫ్ మినిస్ట్రీ సూచించింది.లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.కోవిడ్ నిబంధనలపై స్పష్టత ఇస్తూ పబ్లిక్ ప్రాంతాల్లో, కూడళ్లు, బీచ్ లలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని వెల్లడించింది.గతేడాది మార్చిలో సూచించిన నిబంధనల మేరకు పబ్లిక్ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమికూడద్దని వెల్లడించింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు కోవిడ్ రూల్స్ పాటించకుంటే వారు BD 5,000 జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







