ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తే ఫైన్
- April 10, 2021
యూఏఈ: ప్రార్థనల కోసం రోడ్డు పక్కగా వాహనాలను పార్క్ చేస్తే జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని అబుదాబి అధికారులు హెచ్చరించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖతాల్లో దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. గత శుక్రవారం కొద్ది మంది ట్రక్, బస్సు డ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపి ప్రార్థనలు చేసినట్లు వివరించింది. అలా రోడ్డు పక్కనే వాహనాలను నిలిపివేయటం ప్రమాదాలకు దారితీస్తుందని, తోటి వాహనదారులకు ప్రాణాలకు ముప్పు కలగజేసినవారు అవుతారని ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు..ఇక నుంచి వాహనాలను రోడ్డుపక్కగా పార్క్ చేస్తే జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









