ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తే ఫైన్
- April 10, 2021యూఏఈ: ప్రార్థనల కోసం రోడ్డు పక్కగా వాహనాలను పార్క్ చేస్తే జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని అబుదాబి అధికారులు హెచ్చరించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖతాల్లో దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. గత శుక్రవారం కొద్ది మంది ట్రక్, బస్సు డ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపి ప్రార్థనలు చేసినట్లు వివరించింది. అలా రోడ్డు పక్కనే వాహనాలను నిలిపివేయటం ప్రమాదాలకు దారితీస్తుందని, తోటి వాహనదారులకు ప్రాణాలకు ముప్పు కలగజేసినవారు అవుతారని ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు..ఇక నుంచి వాహనాలను రోడ్డుపక్కగా పార్క్ చేస్తే జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?