రాజద్రోహానికి పాల్పడిన ముగ్గురు సైనికులకు ఉరి
- April 11, 2021
సౌదీ: అధిక రాజద్రోహానికి పాల్పడినందుకు ముగ్గురు సైనికులను ఉరితీసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉరి తీయబడిని ముగ్గురు సైనికులు ముహమ్మద్ బిన్ అహ్మద్ బిన్ యాహ్యా అకామ్, షాహెర్ బిన్ ఇసా బిన్ ఖాసిం హక్కావి, మరియు హమౌద్ బిన్ ఇబ్రహీం బిన్ అలీ హజ్మి అని వారి వివరాలు వెల్లడించింది. రాజ్యం ఉనికిని, దాని సైనిక ప్రయోజనాలను ఉల్లంఘించే విధంగా శత్రువులతో సహకరిస్తూ రాజద్రోహ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తు వెల్లడైందని...కోర్టులోనూ వారిపై ఆరోపణలు రుజువు అయినట్లు పేర్కొంది. రాజ శాసనం మేరకు వారిని ఉరి తీసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









