ఒమన్ ప్రణాళిక
- April 11, 2021
ఒమన్: 2021 ఆగస్టు చివరి నాటికి సుమారు 3 మిలియన్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ముమ్మరం చేసిన ఒమన్ ఈ ఏడాది చివరి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది.
జాతీయ రోగనిరోధకత ప్రణాళికలో భాగంగా 3.2 మిలియన్ల మందికి టీకాలు అందించగలిగితే జనాభాలో 70% వరకు వ్యాక్సిన్ అందుతుందని వెల్లడించింది. అయితే..ఇందులో 18 ఏళ్లకు తక్కువ ఉన్న వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఇదిలాఉంటే ఇప్పటికే కోవిడ్ బారిన పడినవారికి ప్రస్తుతానికి ఒకటే డోసు అందించనున్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









