తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- April 12, 2021
హైదరాబాద్: తెలంగాణ కరోనా సెకండ్వేవ్లో కొత్త పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఆరుగురు కరోనాతో మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 565 మంది కరోనాబారినపడి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,529కు చేరగా.. రికవరీ కేసులు 3,05,900కు పెరిగాయి.ఇప్పటి వరకు కరోనాతో 1765 మంది ప్రాణాలు వదిలారు.. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 92.82 శాతంగా ఉందని.. అదే దేశవ్యాప్తంగా అయితే 89.9 శాతంగా ఉంది.. ఇక, యాక్టివ్ కేసులు 21,864గా ఉండగా.. అందులో హోం ఐసోలేషన్లోనే 14,431 మంది ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







