ఉద్యోగుల కొరకు వ్యాక్సిన్ నిల్వ చేసుకోవచ్చు
- April 12, 2021
ఒమాన్: ప్రైవేటు రంగ సంస్థల సిఇఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ కంపెనీలు మరియు ఇన్సూరెన్స్ బ్రోకర్లను ఉద్దేశించి ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేంటంటే, ప్రైవేటు రంగ సంస్థలు తమ ఉద్యోగుల కొరకు కరోనావైరస్ వ్యాక్సిన్లను నిల్వ చేయడానికి అనుమతిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (మోహెచ్) తెలిపింది.
అయితే, సదరు వ్యక్తికి OMR20 చొప్పున అయ్యే ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఖర్చును కంపెనీలు భరించాల్సి ఉంటుంది అని సర్క్యులర్ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







