కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 350 మందిపై కేసులు
- April 12, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకునే దిశగా తనిఖీల్ని మరింత ముమ్మరం చేశారు. తాజాగా 369 ఉల్లంఘనలు నమోదయ్యాయి. 216 మంది ఫేస్ మాస్కులు ధరించలేదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించడానికి సంబంధించి 13 మందిపై కేసులు బుక్ చేయడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినవారు కాకపోతే, ఓ వాహనంలో డ్రైవర్ సహా నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు కరోనా నేపథ్యంలో. కాగా, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించని 138 మందిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఎహ్తెరాజ్ అప్లికేషన్ లోడ్ చేసుకోనందుకుగాను ఇద్దరిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటిదాకా వేలాదిమందిపై ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ పాటించాలనీ, పాటించనివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







