మసీదుల్లో తరావీహ్ ప్రార్థనల సమయం 30 నిమిషాలకు పరిమితం
- April 12, 2021
సౌదీ అరేబియా: తరావీహ్ ప్రార్థనల (రాత్రి వేళల్లో చేసే ప్రత్యేక ప్రార్థనలు) సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేస్తున్నట్లు సౌదీ అథారిటీస్ వెల్లడించాయి. పవిత్ర రమదాన్ మాసంలో ఈ ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అయితే, కరోనా నేపథ్యంలో మసీదుల్లో జరిపే ఈ తరావీహ్ ప్రార్థనల సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేయక తప్పలేదు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు ఓ సర్క్యులర్ విడుదలయ్యింది తరావీహ్ ప్రార్థనల నిమిత్తం.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









