మసీదుల్లో తరావీహ్ ప్రార్థనల సమయం 30 నిమిషాలకు పరిమితం
- April 12, 2021
సౌదీ అరేబియా: తరావీహ్ ప్రార్థనల (రాత్రి వేళల్లో చేసే ప్రత్యేక ప్రార్థనలు) సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేస్తున్నట్లు సౌదీ అథారిటీస్ వెల్లడించాయి. పవిత్ర రమదాన్ మాసంలో ఈ ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అయితే, కరోనా నేపథ్యంలో మసీదుల్లో జరిపే ఈ తరావీహ్ ప్రార్థనల సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేయక తప్పలేదు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు ఓ సర్క్యులర్ విడుదలయ్యింది తరావీహ్ ప్రార్థనల నిమిత్తం.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







