మసీదుల్లో తరావీహ్ ప్రార్థనల సమయం 30 నిమిషాలకు పరిమితం
- April 12, 2021
సౌదీ అరేబియా: తరావీహ్ ప్రార్థనల (రాత్రి వేళల్లో చేసే ప్రత్యేక ప్రార్థనలు) సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేస్తున్నట్లు సౌదీ అథారిటీస్ వెల్లడించాయి. పవిత్ర రమదాన్ మాసంలో ఈ ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అయితే, కరోనా నేపథ్యంలో మసీదుల్లో జరిపే ఈ తరావీహ్ ప్రార్థనల సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేయక తప్పలేదు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు ఓ సర్క్యులర్ విడుదలయ్యింది తరావీహ్ ప్రార్థనల నిమిత్తం.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







