కార్మికుడిని కత్తితో బెదిరించి దోచుకున్న నలుగురు అరెస్ట్
- April 14, 2021
సౌదీ: పోలీసుల మని చెప్పి ఓ కార్మికుడి ఇంట్లోకి వెళ్లి మరీ దోచుకున్న నలుగురు వ్యక్తులను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నలుగురిలో ముగ్గురు సౌదీ పౌరులు కాగా..మరొకరు యెమన్ కు చెందిన వ్యక్తి. నిందితులు నలుగురు 30 ఏళ్ల వయసువారేనని పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురు కలిసి తాము పోలీసులమని చెప్పి కార్మికుడి ఇంట్లోకి చొరబడ్డారని..ఆ తర్వాత కత్తులతో బెదరించి ఇంట్లో వస్తువులను దోచుకెళ్లిన్నట్లు వివరించారు. చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







