కార్మికుడిని కత్తితో బెదిరించి దోచుకున్న నలుగురు అరెస్ట్
- April 14, 2021
సౌదీ: పోలీసుల మని చెప్పి ఓ కార్మికుడి ఇంట్లోకి వెళ్లి మరీ దోచుకున్న నలుగురు వ్యక్తులను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నలుగురిలో ముగ్గురు సౌదీ పౌరులు కాగా..మరొకరు యెమన్ కు చెందిన వ్యక్తి. నిందితులు నలుగురు 30 ఏళ్ల వయసువారేనని పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురు కలిసి తాము పోలీసులమని చెప్పి కార్మికుడి ఇంట్లోకి చొరబడ్డారని..ఆ తర్వాత కత్తులతో బెదరించి ఇంట్లో వస్తువులను దోచుకెళ్లిన్నట్లు వివరించారు. చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే









