అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన ఏపీ డిజిపి గౌతం సవాంగ్
- April 14, 2021

డిజిపి కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు..
అమరావతి: భీమ్రావు రామ్జీ అంబేద్కర్ 130 వ జయంతి పురస్కరించుకొని మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో డిజిపి గౌతం సవాంగ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్స్ అడిషనల్ డిజి శంకరబాత్ర బగ్చి, టెక్నికల్ సర్వీసెస్ డిఐజి పాలరాజు, లా & ఆర్డర్ డిఐజి రాజశేఖర్ బాబు, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ తో పాటు పలువురు అధికారులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
"We are Indians, firstly and lastly." - Dr. B. R. Ambedkar
— Andhra Pradesh Police (@APPOLICE100) April 14, 2021
Andhra Pradesh Police pay tributes to the architect of the Indian Constitution, Dr. B. R. Ambedkar on his 130th birth anniversary. #AmbedkarJayanti #AmbedkarJayanti2021 #Constitution #constitutionofindia #APPolice pic.twitter.com/tPoMQApjmM
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









