కోవిడ్ నిబంధనలు పాటించని 4 మసీదుల మూసివేత
- April 15, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మసీదుల్లో సైతం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న బహ్రెయిన్ ప్రభుత్వం నిబంధనలు పాటించని మసీదుల్లో ప్రార్థనలకు అనుమతించటం లేదు. రమదాన్ మాసం కావటంతో ప్రార్థనా మందిరాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమైనందుకు ముహర్రఖ్ తో పాటు దక్షిణ గవర్నరేట్లలో నాలుగు మసీదులను వారం పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. శానిటేషన్ చేయటంతో పాటు...కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించిన తర్వాత మసీదుల్లో మళ్లీ ప్రార్థనలకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









