తరావీహ్ ప్రార్థనలు: కారు ఇంజిన్ ఆపివేయాల్సిందే
- April 15, 2021
యూఏఈ: తరావీహ్ ప్రార్థనల సమయంలో తమ కార్ల ఇంజన్లను వర్షిపర్స్ ఆపివేయకుండా వుండడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో దొంగతనాలకు ఆస్కారం ఎక్కువ గనుక, వాహనాల ఇంజిన్లను ఆపివేసి సరైన రీతిలో వాహనాన్ని లాక్ చేసి, ప్రార్థనలకు వెళ్ళాలని సూచించారు. గత మార్చిలో ఓ వాహనదారుడు షాపుకి వెళుతూ, వాహన ఇంజిన్ ఆపివేయకపోవడం వల్ల, అది దొంగతనానికి గురైంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







