తరావీహ్ ప్రార్థనలు: కారు ఇంజిన్ ఆపివేయాల్సిందే
- April 15, 2021
యూఏఈ: తరావీహ్ ప్రార్థనల సమయంలో తమ కార్ల ఇంజన్లను వర్షిపర్స్ ఆపివేయకుండా వుండడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో దొంగతనాలకు ఆస్కారం ఎక్కువ గనుక, వాహనాల ఇంజిన్లను ఆపివేసి సరైన రీతిలో వాహనాన్ని లాక్ చేసి, ప్రార్థనలకు వెళ్ళాలని సూచించారు. గత మార్చిలో ఓ వాహనదారుడు షాపుకి వెళుతూ, వాహన ఇంజిన్ ఆపివేయకపోవడం వల్ల, అది దొంగతనానికి గురైంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







