విదేశీ ఉమ్రా యాత్రీకులకు నిబంధనల్ని ప్రకటించిన సౌదీ అరేబియా
- April 16, 2021
రియాద్: సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, విదేశాల నుంచి వచ్చే ఉమ్రా యాత్రీకులకు సంబంధించి నిబంధనల్ని వెల్లడించింది. ఉమ్రాకి ఆరు గంటల ముందుగా విదేశీ యాత్రీకులంతా మక్కాలోని ఇనాయా కేంద్రానికి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ స్టేటస్ వెరిఫికేషన్, డిజిటల్ చేతి బ్యాండ్లు, బ్రాస్-లెట్లకు సంబంధించిన వివరాల నమోదు వంటివి అల్ షుబైకా అసెంబ్లీ సెంటర్ వద్ద నిర్వహిస్తారు. ఉమ్రా కోసం నిర్దేశిత సమయాన్ని ఇక్కడే పేర్కొంటారు. సౌదీ చేరుకున్నాక మూడు రోజులపాటు ఆయా హోటళ్ళలో క్వారంటైన్ కోసం మూడు రోజులు వుండాల్సిందే.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









