విదేశీ ఉమ్రా యాత్రీకులకు నిబంధనల్ని ప్రకటించిన సౌదీ అరేబియా
- April 16, 2021
రియాద్: సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, విదేశాల నుంచి వచ్చే ఉమ్రా యాత్రీకులకు సంబంధించి నిబంధనల్ని వెల్లడించింది. ఉమ్రాకి ఆరు గంటల ముందుగా విదేశీ యాత్రీకులంతా మక్కాలోని ఇనాయా కేంద్రానికి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ స్టేటస్ వెరిఫికేషన్, డిజిటల్ చేతి బ్యాండ్లు, బ్రాస్-లెట్లకు సంబంధించిన వివరాల నమోదు వంటివి అల్ షుబైకా అసెంబ్లీ సెంటర్ వద్ద నిర్వహిస్తారు. ఉమ్రా కోసం నిర్దేశిత సమయాన్ని ఇక్కడే పేర్కొంటారు. సౌదీ చేరుకున్నాక మూడు రోజులపాటు ఆయా హోటళ్ళలో క్వారంటైన్ కోసం మూడు రోజులు వుండాల్సిందే.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







