విదేశీ ఉమ్రా యాత్రీకులకు నిబంధనల్ని ప్రకటించిన సౌదీ అరేబియా
- April 16, 2021
రియాద్: సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, విదేశాల నుంచి వచ్చే ఉమ్రా యాత్రీకులకు సంబంధించి నిబంధనల్ని వెల్లడించింది. ఉమ్రాకి ఆరు గంటల ముందుగా విదేశీ యాత్రీకులంతా మక్కాలోని ఇనాయా కేంద్రానికి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ స్టేటస్ వెరిఫికేషన్, డిజిటల్ చేతి బ్యాండ్లు, బ్రాస్-లెట్లకు సంబంధించిన వివరాల నమోదు వంటివి అల్ షుబైకా అసెంబ్లీ సెంటర్ వద్ద నిర్వహిస్తారు. ఉమ్రా కోసం నిర్దేశిత సమయాన్ని ఇక్కడే పేర్కొంటారు. సౌదీ చేరుకున్నాక మూడు రోజులపాటు ఆయా హోటళ్ళలో క్వారంటైన్ కోసం మూడు రోజులు వుండాల్సిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







