బహ్రెయిన్: సోలార్ శక్తి ద్వారా నడిచే యూ.ఎస్.బి. కలిగిన బెంచీలు
- April 16, 2021
బహ్రెయిన్: సోలార్ శక్తితో నడిచే బెంచీలను సదరన్ గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ బెంచీలు సోలార్ శక్తితో నడుస్తాయి. వీటికి యు.ఎస్.బి. కనెక్టివిటీ వుంటుంది. సోలార్ శక్తిని బ్యాటరీలకు అనుసంధానిస్తారు. యు.ఎస్.బి. పోర్టుల ద్వారా స్మార్ట ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎల్.ఇ.డి. పరికరాలకూ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుపడుతుంది. బాప్కో సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. పబ్లిక్ గార్డెన్లు, నడక దారులు మరియు మార్కెట్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









