బహ్రెయిన్: సోలార్ శక్తి ద్వారా నడిచే యూ.ఎస్.బి. కలిగిన బెంచీలు
- April 16, 2021
బహ్రెయిన్: సోలార్ శక్తితో నడిచే బెంచీలను సదరన్ గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ బెంచీలు సోలార్ శక్తితో నడుస్తాయి. వీటికి యు.ఎస్.బి. కనెక్టివిటీ వుంటుంది. సోలార్ శక్తిని బ్యాటరీలకు అనుసంధానిస్తారు. యు.ఎస్.బి. పోర్టుల ద్వారా స్మార్ట ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎల్.ఇ.డి. పరికరాలకూ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుపడుతుంది. బాప్కో సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. పబ్లిక్ గార్డెన్లు, నడక దారులు మరియు మార్కెట్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







