బహ్రెయిన్: సోలార్ శక్తి ద్వారా నడిచే యూ.ఎస్.బి. కలిగిన బెంచీలు
- April 16, 2021
బహ్రెయిన్: సోలార్ శక్తితో నడిచే బెంచీలను సదరన్ గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ బెంచీలు సోలార్ శక్తితో నడుస్తాయి. వీటికి యు.ఎస్.బి. కనెక్టివిటీ వుంటుంది. సోలార్ శక్తిని బ్యాటరీలకు అనుసంధానిస్తారు. యు.ఎస్.బి. పోర్టుల ద్వారా స్మార్ట ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎల్.ఇ.డి. పరికరాలకూ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుపడుతుంది. బాప్కో సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. పబ్లిక్ గార్డెన్లు, నడక దారులు మరియు మార్కెట్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







