క్రిటికల్ కోవిడ్ కేసుల్లో వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసీయులే ఎక్కువ
- April 18, 2021
కువైట్ సిటీ: కోవిడ్ బారిన పడి పరిస్థితి క్రిటికల్ గా ఉన్న వారిలో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని కువైట్ ప్రకటించింది. వాళ్లందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన కువైట్ సుప్రీం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వెల్లడించారు. ఆస్పత్రి పాలవుతున్న ప్రవాసీయులంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారేనని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులను గమనించైనా కువైట్లోని ప్రజలు అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ ను విజయవంతంగా అడ్డుకోవచ్చన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







