క్రిటికల్ కోవిడ్ కేసుల్లో వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసీయులే ఎక్కువ
- April 18, 2021
కువైట్ సిటీ: కోవిడ్ బారిన పడి పరిస్థితి క్రిటికల్ గా ఉన్న వారిలో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని కువైట్ ప్రకటించింది. వాళ్లందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన కువైట్ సుప్రీం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వెల్లడించారు. ఆస్పత్రి పాలవుతున్న ప్రవాసీయులంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారేనని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులను గమనించైనా కువైట్లోని ప్రజలు అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ ను విజయవంతంగా అడ్డుకోవచ్చన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







