మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ
- April 18, 2021
ముంబై: భారత దేశంలో కోవిడ్ రోజు రోజుకీ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ రూపంలో ప్రమాదం ఎక్కువవుతోంది.ఇప్పటికే రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య 2 లక్షలను దాటింది.దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కోవిడ్ విలయతాండవం చేస్తోంది. ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 68,631 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 503 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో కోవిడ్ వల్ల మొత్తం 60,473 మంది మృతి చెందారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,70,388 మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







