750 టీచర్ల నియామకానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమోదం
- April 20, 2021కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ అలీ అల్ ముదాఫ్, 750 మంది కువైటీ టీచర్ల నియామకానికి సంబంధించి ఆమోదం తెలిపారు. కరోనా పాండమిక్ కారణంగా ఈ వ్యవహారం వాయిదా పడుతూ వచ్చిందని అధికారులు తెలిపారు. స్కూళ్ళలో టీచర్ల కొరత నేపథ్యంలో వీలైనంత వేగంగా మిగతా ప్రక్రియ పూర్తి చేసి, నియామకాలు చేపట్టాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. సైకాలజీ, సోషియాలజీ, హిస్టరీ, ఇస్లామిక్ ఎడ్యుకేషన్, జాగ్రఫీ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర విభాగాలతోపాటు ఎకనమిక్స్, ఫిలాసఫీ, ఎలక్ట్రిసిటీ, జియాలజీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్, బయాలజీ మరియు సైన్స్ విభాగాల్లోనూ టీచర్ల నియామకం జరగనుంది.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు