వ్యాక్సిన్ తీసుకోని వారిపై మరిన్ని ఆంక్షలకు యూఏఈ యోచన
- April 21, 2021యూఏఈ: వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అయి ఉండి..ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోని వారిని కొన్ని కీలక ప్రాంతాలకు అనుమతించొద్దని అలాగే కీలక సర్వీసుల నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉంది.వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్ల వారు కోవిడ్ బారిన పడటంతో ఇతరుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నారన్నది జాతీయ విపత్తులు, నిర్వహణ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నా...తీసుకోకుండా అలక్ష్యం చేయటం సమాజంలో తోటి వారికి ఇబ్బంది కలిగించటమేనని అభిప్రాయపడింది. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలపై ఆంక్షలు విధించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని చూస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం