భారత్-ఒమన్ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు
- April 21, 2021భారత్ నుంచి ఒమన్ వెళ్లే ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కొత్త సూచనలు చేసింది.15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లంతా భారత్ లో తాము ప్రయాణించే ఎయిర్ పోర్టులోనే కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఒమన్ కి చేరుకునే సమయానికి 72 గంటల్లోపు రిపోర్ట్ ను మాత్రమే ఒమన్ పరిగణలోకి తీసుకోనుంది.దీనికి తోడు ఒమన్ కు వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా అంతర్జాతీయ ఆరోగ్య బీమా తీసుకోవాల్సి ఉంటుంది.అందులో కోవిడ్ 19 చికిత్స తప్పనిసరిగా కవర్ అయి ఉండాలి.అలాగే ఏడు రాత్రులు ఏదైనా హోటల్ లో http://www.covid19.emushrif.om వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లు వివరాలు చూపించాలి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్