కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 4 రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం హోటళ్లు, పర్యాటక రెస్టారెంట్లు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నా..కొందరు నిర్వాహకులు మాత్రం ఆరోగ్యం కన్నా వ్యాపారమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమాజ ఆరోగ్య భద్రతకు హని కలిగించేలా వ్యవహరించిన 4 రెస్టారెంట్లను బహ్రెయిన్ పర్యాటక శాఖ అధికారులు వారం పాటు సీజ్ చేశారు. తమ తనిఖీల్లో రెస్టారెంట్ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటించలేని స్పష్టం అయిందని అధికారులు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రోయిన్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!