డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ప్రవాసీయుల అరెస్ట్
- April 21, 2021ఒమన్: నిషేధిత మత్తుపదార్ధాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ప్రవాసీయులేనని వివరించారు. వారి దగ్గర్నుంచి 50 కిలోల మోర్పిన్, క్రిస్టల్, హషిష్ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. మత్తుపదార్ధాల నిరోధానికి ఒమన్ లో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని హెచ్చరించిన పోలీసులు...ఎవరైనా మత్తుపదార్ధాలను రవాణా చేసినా, అమ్మినా, కలిగిఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్