5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని కంపెనీకి ఆదేశం
- April 21, 2021కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, ఓ సెక్యూరిటీ కంపెనీకి 24 గంటల సమయమిచ్చింది స్కూల్ గార్డులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించేందుకు. అథారిటీ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఓ స్కూల్ గార్డు, తనకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. సంబంధిత అధికారులు, ఈ ఘటనపై స్పందించారు. అధికారులు, ఆ గార్డు పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి పరిస్థితిని తెలుసుకున్నారు. సదరు గార్డుతోపాటు మిగతా గార్డులకూ వేతనాలు అందలేదని గుర్తించి, కంపెనీ వెంటనే వేతన బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత